నిరుద్యోగులు అందరికీ గొప్ప శుభవార్త.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు.
రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టు
పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ
పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
ముఖ్యమంత్రి నిర్ణయంతో
రాష్ట్రంలో ఏ పోస్ట్ లు బాగా పెరిగాయి.
గతంలో ఈ కేటగిరీ కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది దీంతో
గ్రూపులో 110 గ్రూప్ లో 182 పోస్ట్లు
మొత్తం కలిపి 292 పోస్ట్ అయితే వచ్చాయి.
అలాగే గ్రూపులో డిప్యూటీ
కలెక్టర్ ఆర్ డి ఓ సి టి ఓ డీఎస్సీ డి.ఎస్.ఒ మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవో వంటి
పోస్టులు ఉండగా గ్రూప్ లో డిప్యూటీ తాసిల్దార్ సబ్ రిజిస్టార్ లు బ్రదర్ ఈ
పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ
త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
0 Comments